Mass Maharaja : రవితేజ.. శివ నిర్వాణ.. మైత్రి మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వారం రోజలు షూట్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు.
Also Read : Coolie : కూలీలో అమీర్ ఖాన్ రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
ఈ రెండు సినిమాల తర్వాత మ్యాడ్ స్క్వేర్ దర్శకుడుతో సినిమా చేయాల్సిఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలివుడ్ సిర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడట. ఇటీవల రవితేజను కలిసి థ్రిలర్ జానర్ లో ఓ కథ వినిపించగ పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రాబోతుంది. హిట్టు ప్లాపులకు సంబంధం లేకుండా మాస్ మహారాజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి ప్లాప్ తో శివనిర్వాణ మరో సినిమా చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మరో పవర్ఫుల్ సబ్జెట్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు శివ. అటు రవితేజ కూడా ధమాకా తర్వాత హిట్ చూడలేదు. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే ఈ సినిమా ఎలా ఉండబోతుందో.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!