కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ 4న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో స్టార్ నటీమణులు నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తే” తెరకెక్కిస్తున్నారు. డి ఇమ్మాన్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Also : థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
Also Read
కాగా రజని గత వారం యూఎస్లోని మాయో క్లినిక్లో విజయవంతంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని చెన్నైకి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన “రజిని మక్కల్ మండ్రాం” సభ్యులతో కీలకమైన భేటీ జరిపారు. ఆ సమావేశం అనంతరం రజనీ భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
-
Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
-
Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!