SSRMB : రాజమౌళి ‘వారణాసి’ బడ్జెట్.. రెమ్యునరేషన్స్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న జక్కన రెమ్యునరేషన్కు బదులు ప్రాఫిట్ లో షేర్ అని ఒప్పందం చేసుకున్నారు. అలాగే ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యాంటోగనిస్టుగా కనిపించబోతున్న పృధ్వీరాజ్ సుకుమార్ కూడా రూ. 10 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నాడని టాక్. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణమైందట.
వారణాసి సినిమా విషయంలోనే ఎక్కడా రాజీ పడని రాజమౌళి.. ఈవెంట్కు కూడా భారీగా ఖర్చు పెట్టించాడని ప్రెజెంట్ ట్రెండ్ అవుతోన్న న్యూస్. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 30 కోట్ల వరకు వెచ్చించిదట ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్. ఎల్ఈడీ స్క్రీన్స్ ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులకు ఆతిథ్యం విషయంలోనే హ్యుజ్ అమౌంట్ ఖర్చైనట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి అటు ఇటు గా రూ. 200 కోట్లు కేవలం ప్రమోషన్స్ మాత్రమే పెడుతున్నారని టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎలా కంప్లీట్ చేసినా సినిమాను మాత్రం రాజమౌళి 2027 సమ్మర్కు తీసుకు వస్తాడా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?