Naga Vamsi : ఆ ఛాన్స్ వస్తే ఎన్టీఆర్నే ఎంచుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ యూత్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023 చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్గా నిల్చిన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్. మొదటి భాగంలో హీరోలుగా చేసిన వాళ్ళే రెండవ భాగంలో కూడా చేశారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2025, మార్చి 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. దీంతో ఓవర్సీస్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా, స్టార్ హీరోలకు ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో, ఈ సినిమాకు కూడా అలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొమోషన్స్ పై బాగా ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా రీసెంట్గా చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..
Also Read
తాజాగా ఈ మూవీ హీరో సంగీత్ శోభన్ నాగవంశీ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు . ఇందులో ‘ మీరు పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ 50వ సినిమాని నిర్మించాలి. కేవలం ఒక్కరితోనే తీసే అవకాశం వస్తే, మీరు ఎవరితో చేయడానికి ఇష్టపడుతారు?’ అని అడగగా, దానికి నాగవంశీ సమాధానం ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకోవాలి కానీ, ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం తప్పు. కాబట్టి నేను ఎన్టీఆర్ అన్న తో సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!