Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఇక హీరో రిషబ్ షెట్టి ప్రజంట్ ‘కాంతార 2’ కంప్లీట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆయన వస్తే వెంటనే షూటింగ్ ప్రారంభించడమే.
Also Read : Athadu : మహేష్ అడ్డాలో ‘అతడు’కు మెగా వెల్కమ్!
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
ఇది సాధారణ పాథలాజికల్ మూవీ కాదని, ఇందులో అత్యాధునిక విజువల్ టెక్నాలజీ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ గతంలో ‘హను మాన్’ లో చూపించిన విజువల్స్ను మించిపోయేలా ఉంటుందట. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే నేషనల్ .. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ సినిమా తాలూకు లక్ష్యాన్ని ప్రశాంత్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు..‘హనుమంతుల వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ చిత్ర ఉద్దేశం. ఇది కేవలం భక్తి చిత్రం కాదు. ఇది ఒక కల్చరల్ మానిఫెస్టో’ అని ఆయన చెప్పారు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రశాంత్ గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేశారు. పురాణాల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు అన్ని స్థాయిల పరంగా ఈ సినిమా అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!