ఆయనకు మ్యూజిక్ అక్కర్లేదు… స్టార్ సింగర్ పై బన్నీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పుష్ప : ది రైజ్” మూవీ చిత్రబృందానికే కాదు టాలీవుడ్ కు కూడా చిరస్మరణీయంగా మిగిలింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంతోమంది హృదయాల్లోప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ ను గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్.
Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
“ఇది తీరిక సమయంలో రాయాలనుకున్నాను. మా సోదరుడు సిద్ శ్రీరామ్ గారు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో స్టేజ్పై “శ్రీవల్లి” పాడారు. ఆయన సంగీతం లేకుండానే స్టేజ్ పై ఈ పాట పాడారు. సంగీత వాయిద్యం నెమ్మదిగా ఆయన గాత్రానికి సపోర్ట్ ఇస్తుందేమో అని నేను ఎదురు చూశాను. కానీ అలాంటిదేం జరగలేదు. ఆయన సంగీతం లేకుండానే పాడుతున్నడు. ఆయన పాట చాలా అద్భుతంగా మ్యాజికల్ గా వినిపిస్తోంది…అతనికి సంగీతం అవసరం లేదు.. అతనే సంగీతం…” అంటూ సిద్ శ్రీరామ్ పై సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సిద్ శ్రీరామ్ కూడా స్పందిస్తూ అల్లు అర్జున్ కు రిప్లై ఇచ్చారు.
Brother I am beyond humbled. So much love to you, you are a legend and these words mean the world to me! 🙏🏾🙏🏾🙏🏾 https://t.co/gnb08aXPUO
— Sid Sriram (@sidsriram) January 29, 2022
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్లతో పాటు తెలుగులో 2021 డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. ముఖ్యంగా హిందీలో…
ఇదిలా ఉంటే మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగాన్ని ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!