Anushka Sharma: కోర్టు మెట్లెక్కిన విరాట్ భార్య అనుష్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లెక్కింది. ట్యాక్స్ రికవరి కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పన్ను ఎగవేత కేసులో అనుష్క నేడు ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతూ ఆమె కోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలో ఒకసారి అనుష్క మీద హైకోర్టు సీరియస్ అయిన విషయం విదితమే.
ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటీషన్ ను దాఖలు చేయడం తాము ఇంతవరకు చూడలేదని, డైరెక్ట్గా పిటీషన్ ఎందుకు వేయలేదంటూ అనుష్క లాయర్ పై హైకోర్టు మండిపడింది. దీంతో ఈసారి అనుష్కనే స్వయంగా వచ్చి పిటిషన్ ను దాఖలు చేసింది. నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఒక నటిగా.. పలు ఈవెంట్లలో, అవార్డు ఫంక్షన్స్ లో కనిపిస్తాను.. దానికే నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తాను కూడా పన్ను చెల్లించమని అడగడం భావ్యం కాదని ఆమె పిటిషన్ లో తెలిపింది. అంతేకాకుండా.. నిర్మాతగా కాకుండా నటులకు వేసే పన్నులను తనకు వేయమని కోరింది. మరి అనుష్క పిటిషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!