Aamir Khan: మహేశ్ సినిమాలో ఆమిర్ ఖాన్.. డైరెక్టర్ వేసిన మాస్టర్ స్కెచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan Mahesh Babu To Share Screen In Rajamouli Direction: ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా, మల్టీస్టారర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలందరూ ఆ రెండు కేటగిరీల సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా.. మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ను కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఒక క్రేజీ కాంబోని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. తన తదుపరి సినిమాలో మహేశ్ బాబు, ఆమిర్ ఖాన్ను ఒక ఫ్రేమ్లో చూపించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
Errabelli Dayakar Rao : ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టం
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు నెలకొల్పిన జక్కన్న.. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే! తొలుత ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని అనుకున్నాడు కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన వరల్డ్వైడ్ గుర్తింపు వల్ల.. పాన్ వరల్డ్ చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట! ఈ నేపథ్యంలోనే మహేశ్ సినిమా కోసం ఆమిర్ ఖాన్ను రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అతడ్నే ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం.. చైనా మార్కెట్ అని చెప్తున్నారు. చైనాలో ఆమిర్ ఖాన్కి అనూహ్యమైన మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అతడ్ని తీసుకుంటే, చైనా మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో.. జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్లో ఆమిర్ని తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే!
Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్
ఇకపోతే.. జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అవార్డులు అందుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈ ఈవెంట్స్ ముగిసేదాకా అతడు మహేశ్ ప్రాజెక్ట్పై దృష్టి సారించేలా లేడు. మరోవైపు.. మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!