Aamir Khan: మహేశ్ సినిమాలో ఆమిర్ ఖాన్.. డైరెక్టర్ వేసిన మాస్టర్ స్కెచ్?
Aamir Khan Mahesh Babu To Share Screen In Rajamouli Direction: ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా, మల్టీస్టారర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలందరూ ఆ రెండు కేటగిరీల సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా.. మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ను కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా ఒక క్రేజీ కాంబోని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. తన తదుపరి సినిమాలో మహేశ్ బాబు, ఆమిర్ ఖాన్ను ఒక ఫ్రేమ్లో చూపించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
Errabelli Dayakar Rao : ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టం
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు నెలకొల్పిన జక్కన్న.. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే! తొలుత ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని అనుకున్నాడు కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన వరల్డ్వైడ్ గుర్తింపు వల్ల.. పాన్ వరల్డ్ చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట! ఈ నేపథ్యంలోనే మహేశ్ సినిమా కోసం ఆమిర్ ఖాన్ను రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అతడ్నే ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం.. చైనా మార్కెట్ అని చెప్తున్నారు. చైనాలో ఆమిర్ ఖాన్కి అనూహ్యమైన మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అతడ్ని తీసుకుంటే, చైనా మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో.. జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్లో ఆమిర్ని తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే!
Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్
ఇకపోతే.. జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అవార్డులు అందుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈ ఈవెంట్స్ ముగిసేదాకా అతడు మహేశ్ ప్రాజెక్ట్పై దృష్టి సారించేలా లేడు. మరోవైపు.. మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!