Immunity Booster: మీకు ఇమ్యూనిటీ తగ్గిందా..? పెంచే ఆయుర్వేద ఔషధం ఇదే!
- కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు
- క్షీణిస్తున్న ఇమ్యూనిటీ
- రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఔషధం ఇదిగో...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాగా.. ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆయుర్వేద ఔషధం తయారీ గురించి తెలుసుకుందాం..
READ MORE: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
Also Read
- Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
కావాల్సిన పదార్థాలు..
ఒక చెంచా దాల్చిన చెక్క పొడి
అర కిలో బెల్లం
ఒక చెంచా తేనె
ఒక చెంచా నెయ్యి
500 గ్రాముల ఉసిరికాయ గుజ్జు
ఒక చెంచా జాజికాయ చూర్ణం
ఒక చెంచా శొంఠి పొడి
ఒక చెంచా యాలకుల పొడి
READ MORE:TVK president Vijay: ప్రస్తుత పరిస్థితులను చూసి అంబేద్కర్ తలదించుకునే వారు..
మంచి నాణ్యమైన ఉసిరి కాయలు తీసుకోండి. వాటిని నీటితో శుభ్రంగా కడగండి. నీటిలో ఉసిరి కాయలను ఉడికించండి. ఆ తర్వాత గింజలు తీసి ఉసిరి గుజ్జును బయటకు తీయండి. ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులోనే ఉసిరి గుజ్జును వేసి సన్నటి మంటపై వేయించండి. తర్వాత బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉసిరి గుజ్జులో వేసి కలపి వేయించండి. ఈ సమయంలోనే ఓ చిన్న గిన్నెలో జాజికాయ చూర్ణం, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి పొడి వేసి కలపండి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపిన పొడులను ఇందులో వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. దీనిలో తేనె కలిపితే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం రెడీ అవుతుంది. దీన్ని ఉదయం, సాయంత్రం ఒక్కో స్ఫూన్ చొప్పున అర కప్పు పాలలో కలిపి తీసుకోవాలి. పాలు గొరు వెచ్చగా ఉండాలి. ఇలా కొన్ని నెలల పాటు చేస్తే.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..