Immunity Booster: మీకు ఇమ్యూనిటీ తగ్గిందా..? పెంచే ఆయుర్వేద ఔషధం ఇదే!
- కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు
- క్షీణిస్తున్న ఇమ్యూనిటీ
- రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఔషధం ఇదిగో...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాగా.. ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆయుర్వేద ఔషధం తయారీ గురించి తెలుసుకుందాం..
READ MORE: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
Also Read
- Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ 'రాగి సమోసా'ను 'సింపుల్గా ఇలా ట్రై చేయండి!
- Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
కావాల్సిన పదార్థాలు..
ఒక చెంచా దాల్చిన చెక్క పొడి
అర కిలో బెల్లం
ఒక చెంచా తేనె
ఒక చెంచా నెయ్యి
500 గ్రాముల ఉసిరికాయ గుజ్జు
ఒక చెంచా జాజికాయ చూర్ణం
ఒక చెంచా శొంఠి పొడి
ఒక చెంచా యాలకుల పొడి
READ MORE:TVK president Vijay: ప్రస్తుత పరిస్థితులను చూసి అంబేద్కర్ తలదించుకునే వారు..
మంచి నాణ్యమైన ఉసిరి కాయలు తీసుకోండి. వాటిని నీటితో శుభ్రంగా కడగండి. నీటిలో ఉసిరి కాయలను ఉడికించండి. ఆ తర్వాత గింజలు తీసి ఉసిరి గుజ్జును బయటకు తీయండి. ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులోనే ఉసిరి గుజ్జును వేసి సన్నటి మంటపై వేయించండి. తర్వాత బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉసిరి గుజ్జులో వేసి కలపి వేయించండి. ఈ సమయంలోనే ఓ చిన్న గిన్నెలో జాజికాయ చూర్ణం, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి పొడి వేసి కలపండి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపిన పొడులను ఇందులో వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. దీనిలో తేనె కలిపితే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం రెడీ అవుతుంది. దీన్ని ఉదయం, సాయంత్రం ఒక్కో స్ఫూన్ చొప్పున అర కప్పు పాలలో కలిపి తీసుకోవాలి. పాలు గొరు వెచ్చగా ఉండాలి. ఇలా కొన్ని నెలల పాటు చేస్తే.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?