Constipation: మలబద్ధకం నుంచి బయట పడాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేయండి..
- మారుతున్న ఆహార అలవాట్లతో మలబద్ధకం
- ఉసిరికాయను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం
- త్రిఫల చూర్ణంతో సమస్యకు పరిష్కారం
మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లతో మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ చాలా సాధారణం. అయితే ఈ రెండు సమస్యలు చాలా ఇబ్బందికరమైనవి. మలవిసర్జన సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులను పడతారు. అయితే మలబద్ధకం సమయం బారిన పడితే నిర్లక్ష్యం వద్దు. ఇది అనేక వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. మలబద్ధకం ఉంటే ఆకలి తగ్గుతుంది. దానికి దూరం చేసేందుకు ఈ సూత్రాలు పాటించండి.
READ MORE: CM Chandrababu: ఇంకా దొరకని ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ.. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్
Also Read
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
- Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ఉసిరికాయను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరికాయను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉసిరికాయ వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే మరిగించి చల్లారాక తాగాలి. ఉసిరి నీరు కడుపుని శుభ్రపరుస్తుంది. ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని సులభంగా తొలగిస్తుంది. త్రిఫల అనేది మూడు పదార్ధాలతో కూడిన ఆయుర్వేద రసాయన సూత్రం. త్రిఫల అనేది అమలకీ, బిభితక హరితకీ మిశ్రమం. ఇది మన పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. పేగుల్లోని మురికిని శుభ్రం చేయడంలో త్రిఫల చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే పొట్ట శుభ్రంగా ఉండి, పొట్టలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
READ MORE: dinosaur fossil: ఇంటి వెనుక తవ్వకాల్లో బయటపడ్డ డైనోసార్ ఎముకలు.. రూ.373 కోట్లకు విక్రయం
అవిసె గింజలు కరిగే , కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫైబర్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారుతుంది. ఈ గింజల్లో ఉండే కరగని పీచు పేగులో కూరుకుపోయిన మలాన్ని మృదువుగా చేసి పొట్ట నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుని తింటే కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీని కోసం మీరు ఖర్జూరాలను దేశీ నెయ్యిలో కొంత సమయం పాటు నానబెట్టాలి. ఖర్జూరంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో, ఫైబర్ జీవక్రియను పెంచుతుంది.
తాజావార్తలు
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!