Using earphones too much: ఇయర్ ఫోన్స్ టూ… మచ్ గా వాడితే మీరు డేంజర్లో పడినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Using earphones too much: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని.. అతిగా వాడితే ఆరోగ్యప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే వినికిడి సమస్యలు తప్పవు.. ఈ సమస్య తీవ్రంగా మారకముందే వైద్య నిపుణులను సంప్రదించండి. ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోతున్నాయి. చెవుల్లో రోజంతా ఉండాల్సిందే.. లేకపోతే, చాలా మంది ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఆఖరికి శబ్ధాలు దగ్గరుండి వినడం వల్ల వారిపై ఒత్తిడి రావడంతో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అవి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోతుగా పరిశోధన చేసింది. యువత వినికిడి సమస్యకు ప్రధాన కారణం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడమేనని అన్నారు. వీటిని అతిగా వాడితే సమస్య పెరుగుతుందని నిర్ధారణ అయింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగానే వినికిడి సమస్యలు వస్తాయి.
Read also: RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి శబ్దానికి అతిగా అలవాటు పడటమే. ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నలుగురిలో ముగ్గురుకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. యువతలో ఈ సమస్య తీవ్రతరంగా మారుతుంది. దురద లేదా నొప్పి వంటి సంకేతాలు ఉంటే చెవి సమస్యల యొక్క మొదటి లక్షణం వినికిడి సమస్యలు. లేటెస్ట్ హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తవి, బెటర్ గా ఉన్నా ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది యువకులు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. భారతదేశంలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయి. మీకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అరగంట పాటు వీటిని వాడాలనుకుంటే పది నిమిషాల పాటు చెవులకు బ్రేక్ ఇవ్వండి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!