Using earphones too much: ఇయర్ ఫోన్స్ టూ… మచ్ గా వాడితే మీరు డేంజర్లో పడినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Using earphones too much: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని.. అతిగా వాడితే ఆరోగ్యప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే వినికిడి సమస్యలు తప్పవు.. ఈ సమస్య తీవ్రంగా మారకముందే వైద్య నిపుణులను సంప్రదించండి. ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోతున్నాయి. చెవుల్లో రోజంతా ఉండాల్సిందే.. లేకపోతే, చాలా మంది ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఆఖరికి శబ్ధాలు దగ్గరుండి వినడం వల్ల వారిపై ఒత్తిడి రావడంతో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అవి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోతుగా పరిశోధన చేసింది. యువత వినికిడి సమస్యకు ప్రధాన కారణం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడమేనని అన్నారు. వీటిని అతిగా వాడితే సమస్య పెరుగుతుందని నిర్ధారణ అయింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగానే వినికిడి సమస్యలు వస్తాయి.
Read also: RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..
Also Read
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి శబ్దానికి అతిగా అలవాటు పడటమే. ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నలుగురిలో ముగ్గురుకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. యువతలో ఈ సమస్య తీవ్రతరంగా మారుతుంది. దురద లేదా నొప్పి వంటి సంకేతాలు ఉంటే చెవి సమస్యల యొక్క మొదటి లక్షణం వినికిడి సమస్యలు. లేటెస్ట్ హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తవి, బెటర్ గా ఉన్నా ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది యువకులు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. భారతదేశంలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయి. మీకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అరగంట పాటు వీటిని వాడాలనుకుంటే పది నిమిషాల పాటు చెవులకు బ్రేక్ ఇవ్వండి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!