Using earphones too much: ఇయర్ ఫోన్స్ టూ… మచ్ గా వాడితే మీరు డేంజర్లో పడినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Using earphones too much: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని.. అతిగా వాడితే ఆరోగ్యప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే వినికిడి సమస్యలు తప్పవు.. ఈ సమస్య తీవ్రంగా మారకముందే వైద్య నిపుణులను సంప్రదించండి. ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోతున్నాయి. చెవుల్లో రోజంతా ఉండాల్సిందే.. లేకపోతే, చాలా మంది ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఆఖరికి శబ్ధాలు దగ్గరుండి వినడం వల్ల వారిపై ఒత్తిడి రావడంతో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అవి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోతుగా పరిశోధన చేసింది. యువత వినికిడి సమస్యకు ప్రధాన కారణం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడమేనని అన్నారు. వీటిని అతిగా వాడితే సమస్య పెరుగుతుందని నిర్ధారణ అయింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగానే వినికిడి సమస్యలు వస్తాయి.
Read also: RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..
Also Read
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి శబ్దానికి అతిగా అలవాటు పడటమే. ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నలుగురిలో ముగ్గురుకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. యువతలో ఈ సమస్య తీవ్రతరంగా మారుతుంది. దురద లేదా నొప్పి వంటి సంకేతాలు ఉంటే చెవి సమస్యల యొక్క మొదటి లక్షణం వినికిడి సమస్యలు. లేటెస్ట్ హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తవి, బెటర్ గా ఉన్నా ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది యువకులు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. భారతదేశంలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయి. మీకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అరగంట పాటు వీటిని వాడాలనుకుంటే పది నిమిషాల పాటు చెవులకు బ్రేక్ ఇవ్వండి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు
తాజావార్తలు
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!