RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Chairman Bajireddy: లిక్కర్ స్కామ్ లో లెఫ్టనెంట్ గవర్నర్ బీజేపీ నాయకుడి తో ప్రెస్ మీట్ పెట్టించారని, కేంద్రం తప్పులను కప్పిపుచ్చడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని నిజామాబాద్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే లను కొని ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారన్నారు. అది బయటపెట్టినప్పటి నుండి కవితను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కేసు ను కప్పి పుచ్చుకుందుకు ఇదొక డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షలతో కూడుకున్న ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ , ఈడీ లు కేంద్ర ప్రభుత్వ లాలూచి సంస్థలుగా తయారయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ విస్తరించడం వల్లే కేంద్రం ఈ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. దేశంలో బిజెపి సోషల్ మీడియా అంత అదానీ నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎన్నికల ఖర్చు అంత అదానీ యే భరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కావాలని కవిత పేరును తీసుకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈడీ , సీబీఐ లు చేసే పనులు బిజెపి నేతలు చెప్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ ..
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకలుస్తుంటే కేంద్రంలోని బిజెపి మాత్రం రాష్ట్రంలోని మహిళ నేతలకు నోటీసులు ఇస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుదాం అనుకున్న కవితకు నోటీసులు ఇవ్వడం బిజెపి పతనానికి నాంది అని మండిపడ్డారు. ఈ డి తో100 కోట్ల స్కామ్ జరిగిందని బిజెపి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కవిత ఎక్కడ తప్పు చేయలేదని, ఎవరికి భయపడకు ఏ విచారణ చేసిన కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని అన్నారు. ఈడీ, సిఐడి లలో అక్రమంగా వాడుతూ తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో వీటిని అన్నిటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు
తాజావార్తలు
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!