Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..
- స్నానం చేసేటపుడు ముందు కాళ్లపై నీళ్లను పోసుకోవాలంటున్న నిపుణులు
- డైరెక్ట్ గా తలపై నీళ్లు పోయడంతో రక్త నాళాలు పగిలిపోయే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
Also Read
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
స్నానం చేసేటపుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.. అయితే.. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చే. తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. స్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉంటుందంటున్నారు. దీంతో హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. స్నానం చేసేటపుడు ముందుగా పాదాలపై నీరు పోయాలి.. దీంతో మన శరీరానికి ఉష్ణోగ్రత మార్పును సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అనంతరం మిగిలిన బాడీ పార్ట్స్ పై నీరు పోసుకుని.. తర్వాత తలపై నీరు పోసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరానికి ఉష్ణోగ్రత మార్పును శరీరం సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అంతేకాదు.. కొందరు తెల్లగా మెరిసే చర్మం కోసం ఎక్కువ సేపు శరీరం పై స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Also:Bangalore Shocker: అసలు ఈమె మనిషేనా.. కుక్క పిల్లను చంపి..
కానీ ఈ విషయాలన్నీ కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించినవిగా గుర్తించాలి.. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాం..
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!