Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..
- స్నానం చేసేటపుడు ముందు కాళ్లపై నీళ్లను పోసుకోవాలంటున్న నిపుణులు
- డైరెక్ట్ గా తలపై నీళ్లు పోయడంతో రక్త నాళాలు పగిలిపోయే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
Also Read
- Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
- Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
స్నానం చేసేటపుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.. అయితే.. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చే. తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. స్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉంటుందంటున్నారు. దీంతో హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. స్నానం చేసేటపుడు ముందుగా పాదాలపై నీరు పోయాలి.. దీంతో మన శరీరానికి ఉష్ణోగ్రత మార్పును సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అనంతరం మిగిలిన బాడీ పార్ట్స్ పై నీరు పోసుకుని.. తర్వాత తలపై నీరు పోసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరానికి ఉష్ణోగ్రత మార్పును శరీరం సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అంతేకాదు.. కొందరు తెల్లగా మెరిసే చర్మం కోసం ఎక్కువ సేపు శరీరం పై స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Also:Bangalore Shocker: అసలు ఈమె మనిషేనా.. కుక్క పిల్లను చంపి..
కానీ ఈ విషయాలన్నీ కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించినవిగా గుర్తించాలి.. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?