Banana Health Benefits: రోజూ అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banana Health Benefits: అరటిపండు ప్రతి సీజన్లో సులభంగా లభించే పండు. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా.. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం.. నిజానికి అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు నిపుణులు.
READ MORE: Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
Also Read
- Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
- Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
- Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
- Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
ఆరోగ్యానికి మంచి చేసే పండ్ల లిస్టులో అరటిపండ్లు ముందు వరుసలో ఉంటాయి. కానీ, వాటిని రోజూ మోతాదుకి మించి తింటే స్థూలకాయానికి ఆహ్వానం పలికినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అరటిపండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే చక్కెర సహజమైనది. దీనిని బాడీ త్వరగా గ్రహించదు. సాధారణంగా ఒక బనానాలో సుమారు 105 కేలరీలు ఉంటాయి. అదే మీరు డైలీ ఒకటి కంటే ఎక్కువ బనానాలను తింటే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కేలరీలు అందుతాయి. అంటే డైలీ 2 నుంచి 3 అరటిపండ్లు తినడం వల్ల 350 అదనపు కేలరీలు శరీరానికి అందుతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
READ MORE: Iran: హసన్ నస్రల్లా మాదిరిగా ఇరాన్ అధ్యక్షుడి హత్యకు ఇజ్రాయెల్ కుట్ర! కీలక నివేదిక
తాజావార్తలు
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
-
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!