స్టార్ దర్శకుడు శంకర్ సినిమాల్లో ఇంతవరకు చూడని ఎన్నో వివాదాలు ‘ఇండియన్ 2
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇంట కరోనా విషాదం నింపింది. ఇవాళ ఉదయం మమతా బెనర్జీ తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కరోనా సోకి మృతి చెందారు. ఆష�
May 15, 2021కరోనా సమయంలో.. వరుసగా పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయాల్సిన పరిస్థితి… కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ.. ఇదే పరిస్థితి ఎదురైంది… అయితే.. ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి �
May 15, 2021ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయప�
May 15, 2021వరుసగా పెరిగిపోతోన్న కరోనా కేసులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా లాక్డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం… అయితే, ప్రజలకు కూరగాయాలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బందిలేకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు కల్పించింది.. క�
May 15, 2021తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేస�
May 15, 2021కరోనా సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కలవరపెడుతోంది.. ఇక, కొన్ని ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందక, ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు ప్రాణాలు విడవడం ఆందోళనకు గురి చేస్తోంది.. అయితే.. ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్స
May 15, 2021ప్రస్తుతం అనసూయ అన్న పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అనసూయ మురిపించిన వైనం- వెండితెరపై రంగమ్మత్తగా ఆమె వెలిగిపోయిన తీరు నవతరం ప్రేక్షకులను కట్టిపడేసింది. పట్టుదలే ఉంటే అనుకున్నది సాధించవచ్చు అన్నది అనసూయను చూస్తే అర్థమ
May 15, 2021టిడిపి అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. దేశంలోని కీలక రాజకీయ నేతల కుమారులు రాజకీయాల్లో బాగా రాణిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని కౌంటర్ వేశారు. “వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టిం�
May 15, 2021మొన్నటి దాకా ఎనర్జిటిక్ స్టార్ గాజేజేలు అందుకున్న రామ్, ఇప్పుడు ఇంటిపేరును కలుపుకొని ‘రామ్ పోతినేని’గానూ, షార్ట్ కట్ లో ‘రాపో’గానూ సందడి చేస్తున్నాడు. రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన ‘ఇస్మార్ట్ శంకర్’లో ఉస్తాద్ గానూ నటించడంతో, అ�
May 15, 2021మారే కాలంలో మారని కథలెన్నో! కొన్ని కథలు కాలంతో పోటీ పడుతూ సాగుతుంటాయి. కథలు పాతవైనా, సమకాలీన పరిస్థితులను గుర్తు చేస్తుంటాయి. అలా కాలానికి నిలచిన సినిమా ‘న్యాయం కావాలి’. సాంకేతికంగా మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగినా, కొందరు మనుషులు వారి మనసులు ఎ�
May 15, 2021పలు చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. నటరత్న యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా పలు చిత్రాలలో మెప్పించారు. అయితే ‘శ్రీమద్విరాటపర్వము’లో రామారావు అటు శ్రీకృష్ణునిగా, ఇటు అర్జునునిగానూ నటించారు. ఆ పాత్�
May 15, 2021కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. భారత్లో కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భారత్లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆంద�
May 15, 2021ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అంటూ లోకేష్ పేర్కొన్నారు. ” నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల ర�
May 15, 2021కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్ర
May 15, 2021ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 3,26,098 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907 కి చేరింది. ఇందులో 2,04,32,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,73,802 కేసుల�
May 15, 2021సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూ
May 15, 2021కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్ను డాక్టర్ రెడ్
May 15, 2021