ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరగడం మనం చూస్త�
చేవెళ్ళ కాంగ్రెస్లో కాక రేగుతోంది. అదీకూడా అలా ఇలా కాదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు దగ్గరైన ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గ హస్తం ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పేలుతున్న మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.
January 21, 2026జీవిత కాలపు కోరిక నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆ టీడీపీ సీనియర్ భావిస్తున్నారా? అంత సీన్ లేదని అర్ధమవుతున్నా…. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టుగా దింపుడు కల్లం ఆశలతో ట్రయల్స్ వేస్తున్నారా? అందుకే సీఎం చంద్రబాబు ముఖం చూడ్డాని�
January 21, 2026India-UAE-Israel axis: టారిఫ్ల పేరుతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. నాటోలో పెద్దన్నగా ఉన్న అమెరికా, ఇప్పుడు ఆ కూటమినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గ్రీన్ల్యాండ్ వ్యవహారం కారణంగా యూరప్ దేశాలతో కయ్యం పెట్టుకుంది. ఈ నేపథ్�
January 21, 2026FUJIFILM ఇండియా తన instax Evo హైబ్రిడ్ ఇన్స్టంట్ కెమెరా లైనప్ను విస్తరిస్తుంది. ఇన్స్టాక్స్ మినీ ఎవో సినిమాను భారత మార్కెట్లో FUJIFILM విడుదల చేసింది.
January 21, 2026యువ హీరోయిన్ అనశ్వర రాజన్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫెమ్ అభిషన్ జీవింత్ జంటగా నటిస్తున్న సినిమా ‘విత్ లవ్’. ఈ సినిమాని మదన్ ఎన్ దర్శకత్వం వహిస్తుండగా.. జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పాసిలియన్ న
January 21, 2026ఆ పొలిటికల్ ఫ్యామిలీ పోగొట్టుకున్నచోటే వెదుకులాట మొదలుపెట్టిందా? పాల కేంద్రంలో రచ్చ రాజకీయం కూడా అందులో భాగమేనా? అక్కా తమ్ముళ్ళు డైరీమే సవాల్ అంటున్నది కూడా అందుకేనా? ఏదా రాజకీయ కుటుంబం? ఏంటా పాల పాలిటిక్స్? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియో�
January 21, 2026తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ, తాజాగా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన వె
January 21, 2026భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2025-26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్, అంతర్జాతీయ ప్రదర్శనలను ఆధారంగా చేసుకుని గ్రేడ్లను ఖరారు చేసినట్లు సమాచ�
January 21, 2026Redmi Note 15 5G: భారత్ మార్కెట్లో షియోమీ ఈ నెలలో రెడ్మి నోట్ 15 5G స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో భాగంగా ఈ ఫోన్ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభించింది.
January 21, 2026బట్టలపై పడే మొండి మరకలు, ముఖ్యంగా తెల్లబట్టలపై కనిపించే పసుపు రంగు మరకలు మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ఖరీదైన సబ్బులు వాడినా కొన్నిసార్లు ఈ మరకలు వదలవు. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మరకలను అత్యంత సులభంగా వదిల�
January 21, 2026వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు, గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవ
January 21, 2026వాడుకోండి…. నా సేవల్ని బాగా ఉపయోగించుకోండి…. నా అనుభవాన్నంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెబుతున్నా అస్సలు రెస్పాన్స్ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబూ…. అవసరమైనప్పుడు వాడతాంలే. టైమ్ వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉ�
January 21, 2026Blankput Smart TV: భారత్లో టీవీ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని బ్లౌపుంక్ట్ తన తొలి 32 అంగుళాల జియోటెల్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర కేవలం రూ.9,699 మాత్రమే కాగా.. రేపటి (జనవరి 22న) నుంచి ఫ్లిప్కార్ట్లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించబడ
January 21, 2026భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ �
January 21, 2026T20 World Cup: T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్ను మార్చేది లే
January 21, 2026నాగ్పుర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి వికెట్ అని, ఎక్కువ స్కోరింగ్ చేసేలా కనిపిస్తోందని సాంట్నర�
January 21, 2026Republic Day: రిపబ్లిక్ డే లక్ష్యంగా భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు కలిసి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ కుట్�
January 21, 2026