US: భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది.. మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు
- భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది
- ఉక్రెయిన్ యుద్ధం కంటే వాణిజ్య ముఖ్యమా? ఈయూపై అమెరికా ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా ఒప్పందంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తమన తీవ్రంగా నిరాశ పరిచిందని వ్యాఖ్యానించారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఈయూ ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. యూరోపియన్ నాయకులు మిత్ర ధర్మాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. భారత్-ఈయూ ఒప్పందం అమెరికా ప్రయోజనకాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. దేశాలు తమకు తాముగా ఏది ఉత్తమమో అది చేయాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూరప్ చర్యల పట్ల చాలా నిరాశ చెందినట్లు చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకం విధించామని.. ఇప్పుడేం జరిగిందో చూడండి.. భారత్తో యూరోపియన్లు సంతకం చేశారన్నారు. అమెరికాతో కాకుండా భారత్తో చేతులు కలపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఒప్పందంతో ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలు ఐరోపాకు ముఖ్యమని తేలిపోయిందన్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: 28 రోజుల తేడా.. ప్రాణాంతకంగా మారిందా?.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై షాకింగ్ విషయాలు..
ఇటీవలే భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల చర్చల తర్వాత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’గా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
తాజావార్తలు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!