US: భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది.. మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు
- భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది
- ఉక్రెయిన్ యుద్ధం కంటే వాణిజ్య ముఖ్యమా? ఈయూపై అమెరికా ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా ఒప్పందంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తమన తీవ్రంగా నిరాశ పరిచిందని వ్యాఖ్యానించారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఈయూ ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. యూరోపియన్ నాయకులు మిత్ర ధర్మాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. భారత్-ఈయూ ఒప్పందం అమెరికా ప్రయోజనకాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. దేశాలు తమకు తాముగా ఏది ఉత్తమమో అది చేయాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూరప్ చర్యల పట్ల చాలా నిరాశ చెందినట్లు చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకం విధించామని.. ఇప్పుడేం జరిగిందో చూడండి.. భారత్తో యూరోపియన్లు సంతకం చేశారన్నారు. అమెరికాతో కాకుండా భారత్తో చేతులు కలపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఒప్పందంతో ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలు ఐరోపాకు ముఖ్యమని తేలిపోయిందన్నారు.
ఇది కూడా చదవండి: Plane Crash: 28 రోజుల తేడా.. ప్రాణాంతకంగా మారిందా?.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై షాకింగ్ విషయాలు..
ఇటీవలే భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల చర్చల తర్వాత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’గా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!