Trump vs Asia: భారత్పైనే ట్రంప్ కక్ష గట్టారా? ఆసియా దేశాల టారిఫ్లు చూస్తే..!
- భారత్పై కక్ష గట్టిన ట్రంప్
- 50 శాతం పెంచిన టారిఫ్
- ఆసియా దేశాల్లో భారత్పైనే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ మంచి స్నేహితుడు అంటూనే ట్రంప్ భారీ బాదుడు బాదారు. ఊహించని రీతిలో సుంకం విధించారు. ఆసియా దేశాలన్నీ ఒకెత్తు అయితే.. భారత్పై మరొకలా టారిఫ్ విధించారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. రెండు దాయాది దేశాల మధ్య వత్యాసం బాగా చూపించారు. పాకిస్థాన్కు ఒక రీతిగా.. ఇండియాకు మరొక రకంగా టారిఫ్ విధించడం విశేషం.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్.. దిగొచ్చిన పసిడి ధర
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని బాంబ్ పేల్చారు. దీంతో మొత్తం భారత్పై 50 శాతం సుంకం విధించారు. ఈ పరిణామాన్ని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తప్పుపట్టారు. ఇది చాలా పక్షపాతం అని.. ఇది అపారమైన నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆసియా దేశాలపై టారిఫ్లు ఇలా..
భారత్- 50 శాతం
సిరియా-41 శాతం
మయన్మార్-40 శాతం
లావోస్- 40 శాతం
ఇరాక్ -35 శాతం
చైనా -30 శాతం
కజికిస్థాన్-25 శాతం
వియత్నాం- 20 శాతం
శ్రీలంక-20 శాతం
పాకిస్థాన్-19 శాతం టారిఫ్ విధించారు.
అత్యధికంగా భారతదేశంపైనే టారిఫ్ విధించారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. సుంకాలపై తేలిన తర్వాతనే భారత్తో చర్చలుంటాయని.. అప్పటి వరకు ఎలాంటి చర్చలు ఉండవని తెలిపారు. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..