Mexican: మెక్సికో సైనికుల కాల్పులు.. భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
- మెక్సికో సైనికుల కాల్పులు
- భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ICICI Bank Fraud: ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్మాల్.. ఖాతాదారుల ఆందోళన
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో మెక్సికన్ సైనికులు హఠాత్తుగా ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో ఆరుగురు వలసదారులు చనిపోయారు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నారు. గమ్యస్థానానికి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనలో పాల్గొన్న ఇద్దరు సైనికులను అధికారులు విధుల నుంచి తప్పించినట్లు మెక్సికో రక్షణ శాఖ బుధవారం తెలిపింది. ఇద్దరు సైనికులు ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు తేలిందన్నారు. నలుగురు వలసదారులు సంఘటనా స్థలంలో చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
ఇదిలా ఉంటే వలసదారులు కాల్పుల వల్ల మరణించారా లేదా ట్రక్కులో ఏవైనా ఆయుధాలు దొరికాయా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మొత్తం ట్రక్కులో 33 మంది వలసదారులు ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాంతం స్మగ్లింగ్కు కేంద్రంగా మారింది. వలసదారులు తరచుగా సరుకు రవాణా ట్రక్కుల ద్వారా చేస్తుంటారు. ఆయుధాలతో కాల్పులు జరిపిన ఇద్దరు సైనికులను విధుల నుంచి తప్పించామని.. విచారణ కొనసాగుతోందని ఆ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!