కరోనా నుంచి కోలుకున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా లేదా కరోనా వల్ల శ్వాస పోకడలో జరిగిన మార్పుల వల్ల జరుగుతుందా అన్న విషయంలో స్పష్టత లేదన్నారు.
Read Also: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్.. పలు విమానాలు రద్దు
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రికి చెందిన ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు బాధితులను పరిశీలించారు. సిటీ స్కాన్లు సహా అనేక ఇతర పరీక్షల్లో వీరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. అయితే కరోనా సోకినప్పుడు వీరు ఆస్పత్రిలో చేరలేదని, తీవ్ర అనారోగ్యం బారిన కూడా పడలేదని పరిశోధకులు వెల్లడించారు. అయినా కరోనా నుంచి కోలుకున్న ఏడాది తర్వాత వీరిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు వివరించారు. అలాంటి బాధితుల ఊపిరితిత్తుల్లో లోపాలను పరిశీలించేందుకు వినూత్నంగా జెనాన్ గ్యాస్ స్కాన్ విధానాన్ని ప్రయోగించారు. దీంతో అసలు లోపం బయటపడింది. బాధితుల ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి సాఫీగా సాగడం లేదని వెల్లడైంది. దీనికి గల కారణాలను వైద్యులు నిర్ధారిస్తే కావాల్సిన చికిత్సలు చేయించుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!