Israel-Gaza War: గాజా నుంచి ఇజ్రాయిల్పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..
- గాజా నుంచి ఇజ్రాయిల్పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..
- అక్టోబర్ 07 నాటి దాడులకు ఏడాది పూర్తవుతున్న వేళ ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి. ఆదివారం దక్షిణ ఇజ్రాయిల్లోకి రాకెట్లు ప్రవేశించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. రేపటితో ఇజ్రాయిల్పై హమాస్ దాడికి ఏడాది పూర్తవుతుంది. చాలా ప్రొజెక్టైల్స్ ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఒక ప్రొజెక్టయిల్ని అడ్డగించినట్లు ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. హమాస్ దాడులు పూర్తయి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇజ్రాయిల్ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది.
Read Also: Karnataka: ‘‘ఇజ్రాయల్’’ ట్రావెల్స్ ‘‘జెరూసలెం’’గా మారింది.. ఓ వర్గం అభ్యంతరం పేరు మార్పు..
Also Read
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
అక్టోబర్ 07న గతేడాది హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మందిని క్రూరంగా హతమార్చింది. వందలాదిగా రాకెట్లను ప్రయోగించింది. పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా హమాస్ మిలిటెంట్లు హత్యలకు పాల్పడ్డారు. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 40000పైగా పాలస్తీనియన్లు మరణించారు. ప్రస్తుతం ఈ యుద్ధం హమాస్ నుంచి హిజ్బుల్లా, ఇరాన్ వైపుగా మారింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!