Pakistan: అమెరికాకు ముప్పుగా పాకిస్తాన్.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
- అమెరికాకు ముప్పుగా మారిన పాకిస్తాన్..
- చైనా సాయంతో ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
- అమెరికాను కూడా చేరగలిగే సత్తా ఉన్న ఐసీబీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధ సామాగ్రిని అప్గ్రేడ్ చేయాలని చూస్తోందని ఫారిన్ ఎఫైర్ నివేదిక తెలియజేసింది. పాకిస్తాన్ అలాంటి క్షిపణిని తయారు చేయడం కొనసాగిస్తే, అమెరికా ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
Read Also: Central Cabinet Decisions: బీహార్పై ప్రత్యేక ఫోకస్.. తొలి అణు విద్యుత్ ప్లాంట్కు ఆమోదం
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
అమెరికాకు సంభావ్య ముప్పు లేదా ప్రత్యర్థిగా పరిగణించబడే అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయిన అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాలనున అమెరికా తన విరోధులుగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ అమెరికాను తాకగలిగే సత్తా కలిగిన ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) తయారు చేసుకుంటే, అమెరికా ఆదే శాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం ఉండదు. అమెరికాను చేరుకోగలిగే ICBMలు కలిగిన ఏ దేశాన్ని కూడా అమెరికా తన స్నేహితుడిగా పరిగణించని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది.
అణు మరియు సాంప్రదాయ వార్హెడ్లతో ఆయుధాలు కలిగి ఉండే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు (ICBMలు) 5,500 కి.మీ కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం, పాకిస్తాన్ వద్ద ICBMలు లేవు. పాకిస్తాన్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణి అయిన మీడియా రేంజ్ బాలిస్టిక్ క్షిపణి షాహీన్ -3ని 2022లో పరీక్షించింది. దీని పరిధి 2700 కి.మీ, దీని పరిధిలో భారతదేశంలోని అనేక నగరాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!