Pakistan: అమెరికాకు ముప్పుగా పాకిస్తాన్.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
- అమెరికాకు ముప్పుగా మారిన పాకిస్తాన్..
- చైనా సాయంతో ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
- అమెరికాను కూడా చేరగలిగే సత్తా ఉన్న ఐసీబీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధ సామాగ్రిని అప్గ్రేడ్ చేయాలని చూస్తోందని ఫారిన్ ఎఫైర్ నివేదిక తెలియజేసింది. పాకిస్తాన్ అలాంటి క్షిపణిని తయారు చేయడం కొనసాగిస్తే, అమెరికా ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
Read Also: Central Cabinet Decisions: బీహార్పై ప్రత్యేక ఫోకస్.. తొలి అణు విద్యుత్ ప్లాంట్కు ఆమోదం
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
అమెరికాకు సంభావ్య ముప్పు లేదా ప్రత్యర్థిగా పరిగణించబడే అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయిన అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాలనున అమెరికా తన విరోధులుగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ అమెరికాను తాకగలిగే సత్తా కలిగిన ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) తయారు చేసుకుంటే, అమెరికా ఆదే శాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం ఉండదు. అమెరికాను చేరుకోగలిగే ICBMలు కలిగిన ఏ దేశాన్ని కూడా అమెరికా తన స్నేహితుడిగా పరిగణించని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది.
అణు మరియు సాంప్రదాయ వార్హెడ్లతో ఆయుధాలు కలిగి ఉండే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు (ICBMలు) 5,500 కి.మీ కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం, పాకిస్తాన్ వద్ద ICBMలు లేవు. పాకిస్తాన్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణి అయిన మీడియా రేంజ్ బాలిస్టిక్ క్షిపణి షాహీన్ -3ని 2022లో పరీక్షించింది. దీని పరిధి 2700 కి.మీ, దీని పరిధిలో భారతదేశంలోని అనేక నగరాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?