Pakistan-India: పాక్ కీలక నిర్ణయం.. భారత్లో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ అంతర్గత అంశాలు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్తో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది.. దీనికోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించింది పాకిస్థాన్. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇదో ఊరట అని విశ్లేషిస్తున్నారు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో, భారత్తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇక, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్ జమర్ కైరాను వాణిజ్య మంత్రిగా నియమించారు.
Read Also: Telangana: సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ.. ఆ రెండు ప్రాజెక్టులపై ఫిర్యాదు..
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
అంతే కాదు.. తమ దేశాలతో వాణిజ్య సంబంధాలు మరియు ఒప్పందాలను మెరుగుపరచుకోవడానికి కనీసం 15 దేశాలలో ఇలాంటి వాణిజ్య అధికారులు మరియు మంత్రులను నియమించింది పాక్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను మార్చిన తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే, ప్రస్తుత నిర్ణయంపై విశ్లేషకులు మరియు ప్రజల నుండి కూడా తీవ్ర విమర్శలకు ఎదురవుతున్నాయి.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్థాన్ ప్రయోజనాలకు రాజీపడిందని, కాశ్మీర్ ప్రజల ఆశలను దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. భారత్తో వాణిజ్యం దిశగా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా కాశ్మీరీల అమ్మకం మాత్రమే కాదు, భారత ఆధిపత్యానికి మృదువైన లొంగుబాటుకు నాంది అవుతుందని సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకుడు నజీమ్ జెహ్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!