India-Pakistan War: భారత్ పైకి అణ్వాయుధాలతో పాక్.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?
- భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
- భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై చర్చ..
- ఇండియాను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్న పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు ( మే 10న) ) నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ప్రధాని అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, నావల్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, కీలక మంత్రులు, ఇతర పౌర, సైనిక అధికారులు హాజరు కానున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
అయితే, ఈ సమావేశంలో నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అధికారులతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. భారతదేశంపై అణు (న్యూ క్లియర్) ఆయుధాలను ఉపయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరపనున్నారు అని తెలుస్తుంది. అణు దాడి చేస్తామని పేరుతో భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..