North Korea: సినిమా చూసినా, మతాన్ని అనుసరించినా ఉరి శిక్షే గతి.. కిమ్ నియంతృత్వంలో అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. కేవలం ఆ దేశం అణు ప్రయోగాలను మాత్రమే అక్కడి జాతీయ మీడియా ఛానెల్ చెబుతుంది. అయితే తాజాగా దక్షిణ కొరియా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనటకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రజలు ‘జీవించే హక్కు’ అక్కడి ప్రభుత్వం కాలరాస్తోంది.
Read Also: Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
మాదకద్రవ్యాలు వాడినా, దక్షిణ కొరియా ఇతర పాశ్యాత్య దేశాల సినిమాలు, డ్రామాలు చూసినా, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా.. ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఉరి తీస్తోంది. ఇటీవల పాశ్యాత దేశాలకు సంబంధించిన సినిమా చూసినందుకు ఇద్దరు టీనేజీ విద్యార్థులను ఉరి తీసి చంపేసింది కిమ్ సర్కార్. 2017 నుంచి 2022 వరకు దాదాపుగా 500 మంది ఉత్తర కొరియా నుంచి పారిపోయారు. వారి నుంచి సేకరించిన వివరాలతో 450 పేజీల నివేదిక తయారు చేసింది దక్షిణ కొరియా.
అయితే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. తమ పాలనను పడగొట్టే విధంగా కుట్రలో భాగంగా ఈ నివేదిక వచ్చిందని విమర్శించింది. బహిరంగ ఉరి శిక్షలు, చిత్ర హింసలు, ఏకపక్ష అరెస్టులు ఇలా ఉత్తకొరియాలో అరాచక పాలన కారణంగా ప్రజలు హక్కులు హననానికి గురవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్తర కొరియా సరిహద్దుల్ని దాటేందుకు ప్రయత్నించి పట్టుబడిన వారిని ఉరి తీసినట్లు నివేదిక పేర్కొంది. ఉత్తర కొరియా తన అణ్వాయుధ, క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది తప్పితే.. ప్రజలు జీవితాన్ని పట్టించుకోవడం లేదని దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియా నిర్భందం తట్టుకోలేక దాదాపుగా 34,000 మంది దక్షిణ కొరియాలో స్థిరపడ్డారు.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!