World Population Day 2022: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. 800 కోట్లకు చేరువలో జనాభా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలు, జనాభా పెరుగుదల వచ్చే సమస్యలు, పర్యావరణంపై ప్రభావం ఇలా ప్రతీ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో భూమి మీద జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా జనాభా దినోత్సవాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతం భూమిపై అన్ని దేశాల్లో కలిపి 796 కోట్ల జనాభా ఉంది. ఇది 2030 నాటికి 850 కోట్లకు చేరుతుందని అంచనా. అక్టోబర్ 31, 2011న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది.
ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవ థీమ్ గా ‘‘ 8 బిలియన్ల ప్రపంచం: అందరికి స్థితిస్థాపకంగా ఉండే భవిష్యత్తు – అవకాశాలను ఉపయోగించడం, అందరికి హక్కులు’’. జూలై 11 రోజున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 45/26 తీర్మాణాన్ని ఆమోదించడంతో ప్రపంచ జనాభా దినోత్సవం మనుగడలోకి వచ్చింది. జనాభాపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సమానత్వం, ప్రాథమిక హక్కులు, పేదరికం, పర్యవరణం, జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజును జరుపుకుంటారు.
Also Read
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
Read Also: Godavari Present Water Level: ఉప్పొంగిన గోదావరి.. అన్ని గేట్ల పాక్షిక ఎత్తివేత..
జనాభా విషయానికి వస్తే క్రీస్తు శకం 1000లో ప్రపంచంలో 400 మిలియన్ల జనాభా మాత్రమే ఉండేది. 1804 లో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకుంది. 1960 నాటికి 300 కోట్లకు చేరుకుంది. కేవలం 40 ఏళ్లలోనే ప్రపంచ జనాభా 2000 నాటికి 600 కోట్లకు చేరుకుంది. ప్రతీ సెకనుక ప్రపంచంలో 4.2 మంది పడుతున్నారు. 1.8 మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మంది నగరాల్లోనే జీవిస్తారని అంచనా.. ప్రపంచ జనాభా ఏడాదికి 1.10 శాతం పెరుగుతోంది. ప్రపంచ జనాభా 2050 నాటికి 980 కోట్లకు చేరుతుందని.. 2100 నాటికి 112 కోట్లకు చేరుతుందని అంచానా.
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్