Italy PM On Lebanon: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య గొడవలు.. లెబనాన్ వెళ్లిన ఇటలీ ప్రధాని
- ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం.. లెబనాన్లో పర్యటించిన ఇటలీ ప్రధాని..
- లెబనాన్పై కొనసాగుతున్న దురాక్రమణను ఆపడంలో ఇటలీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది..
- ఇజ్రాయెల్- లెబనాన్ కాల్పుల విరమణ చేసుకోవాలి: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్లో పర్యటించారు. అయితే, శుక్రవారం లెబనాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి నజీబ్ మికాటితో భేటీ అయిన తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో మెలోని మాట్లాడుతూ.. లెబనాన్ పౌరులకు సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటలీ అన్ని అంతర్జాతీయ భాగస్వాముల మాదిరిగానే.. కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తోందని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణకు లెబనీస్ ప్రధాన మంత్రి, పార్లమెంటు స్పీకర్ నబీహ్ బెర్రీ సైతం అంగీకరించారని జార్జియా మెలోని తెలిపింది.
Read Also: Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
అయితే, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 1701ని తక్షణమే అమలు చేయాలని పిలుపునిచ్చారు. లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం యొక్క భద్రతకు ఇబ్బంది లేకుండా లెబనీస్ సైన్యం సామర్థ్యాన్ని పెంచాలని అన్ని పార్టీలను కోరారు. ఇక, లెబనాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి పని చేసే సంస్థల ఉనికి చాలా అవసరం ఉందని ఆమె వెల్లడించారు. అలాగే, ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి.. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని.. UN భద్రతా మండలి తీర్మానం 1701ని అమలు చేసి.. లెబనీస్ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏవైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వెంటనే నిలిపివేయాలన్నారు. లెబనాన్ పై కొనసాగుతున్న దురాక్రమణను ఆపడంలో ఇటలీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!