Iran-Israel: ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి
- ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి
- ధృవీకరించిన ఇరాన్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా.. మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఫోర్డ్లోని భూగర్భ అణు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది. టెహ్రాన్లోని పలు ప్రాంతాలపైనా దాడులు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Amaravati: అమరావతిలో భూ కేటాయింపులు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు..
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెట్టింది. అందుకు ఇరాన్ అంగీకరించలేదు. ఎవరితోనూ ఒప్పందం చేసుకోమంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తేల్చిచెప్పారు. దీంతో అగ్ర రాజ్యం అమెరికా కోపం తెప్పించింది. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇంతలోనే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. మరో అవకాశం ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించినా ఇరాన్ అంగీకరించలేదు. దీంతో అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి రంగంలోకి దిగింది. అమెరికా దగ్గర ఉన్న ప్రపంచంలోనే శక్తివంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్లను అణుకేంద్రాలపై ప్రయోగించింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే!
ఇక అమెరికా చర్యలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అణుస్థావరాలపై చేసిన దాడికి అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇక తాజాగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. మరోవైపు ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ కూడా దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో చీకటి కమ్ముకున్నాయి.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!