Brazil: బ్రెజిల్ అధ్యక్షుడు సిల్వాతో ప్రధాని మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- బ్రెజిల్ అధ్యక్షుడు సిల్వాతో ప్రధాని మోడీ భేటీ
- ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ… ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. విద్యుత్, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కృతనిశ్చయంతో ఉందని మోడీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Upcoming EV’s: త్వరలో మార్కెట్లోకి రానున్న 5 బెస్ట్ SUVఈవీలు ఇవే.. ఇంకెందుకు ప్లాన్ చేసుకోండి
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
నైజీరియా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం బ్రెజిల్ చేరుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో విడివిడిగా మోడీ భేటీ అయ్యారు. పెట్టుబడులు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించారు. రియో డి జనిరో వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో జీ20 దేశాల ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కూడా మోడీ భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించామని భేటీ అనంతరం మోడీ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సారాంశాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ
PM Modi says, "Held talks with President Lula during the G20 Summit in Rio de Janeiro. Complemented him on various efforts of Brazil during their G20 Presidency. We took stock of the full range of bilateral ties between our nations and reaffirmed our commitment to improving… https://t.co/QvakCunWOC pic.twitter.com/dvqpoNpD3v
— ANI (@ANI) November 19, 2024
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!