India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్పై ముప్పేట దాడి..
- ఓ వైపు భారత్, మరోవైపు బీఎల్ఏ, తాలిబాన్ దాడులు..
- అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు..
India Pakistan War: పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇటీవల, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి లష్కరే తోయిబా పనే. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించి పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
Read Also: Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కి ఇప్పుడు ముప్పేట దాడి ఎదురవుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) యోధులు స్వాతంత్ర్యం కోసం పాక్ ఆర్మీపై దాడులు చేస్తుున్నారు. పాక్ సైనికులు, పంజాబ్ ప్రావిన్సుకు చెందిన వారు కనిపిస్తే కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రముఖ పట్టణాలు బీఎల్ఏ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. 30 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పుడు మూడు వైపుల నుంచి దాడుల్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, పాక్ ఆర్మీ భారత్పై డ్రోన్ దాడికి తెగబడుతూనే ఉంది. వరసగా శుక్రవారం రెండో రోజు కూడా దాడికి పాల్పడింది.
- Tags
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!