Imran Khan: భారత్ పెట్రోల్ రేట్లు తగ్గించింది…పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. పెట్రోల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచుతోందన విమర్శిస్తూ…
భారత్ పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసలు కురిపించారు. పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై రూ. 30 చొప్పున పెంచడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా నుంచి 30 శాతం చవకైన చమురు కోసం ఒప్పందం చేసుకున్నామని… కొత్తగా ఏర్పడిన షెహబాజ్ ప్రభుత్వం మాత్రం రేట్లను విపరీతంగా పెంచుతోందని విమర్శించారు. అమెరికా మిత్రదేశం అయినప్పటికీ.. భారత్ రష్యా నుంచి చవకగా చమురును దిగుమతి చేసుకుంటుందని.. పెట్రోల్, డిజిల్ పై రూ. 25 (పాక్ రూపాయల్లో) తగ్గించిందని భారత్ ను కొనియాడారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
దేశంలోని దిగుమతి చేసుకున్న ప్రభుత్వ.. తమ విదేశీ యజమానులకు ధర చెల్లించడం ప్రారంభించిందంటూ సెటైర్లు వేస్తూ.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డిజిల్ ధరలు పెంచారంటూ పాక్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇప్పుడు మనదేశం మోసగాళ్ల పాలనలో ఉందని… తీవ్రమైన ద్రవ్యోల్బన పరిస్థితులు ఎదుర్కొంటోందని ట్వీట్స్ చేశారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల్లో భాగంగా పాకిస్తాన్ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ మరో శ్రీలంక కావడానికి మరికొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఎడాపెడా రేట్లను పెంచుతోంది. ధరలు పెంచడం మినహా ప్రభుత్వం దగ్గర మరో మార్గం లేదని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. ప్రస్తుతం పాక్ కరెన్సీలో లీటర్ పెట్రోల్ ధర ర. 179.86, డిజిల్ ధర రూ. 174.15గా ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!