Hezbollah: ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5000 మందిని చంపాలనుకుంది.. ఈ దాడి మాకు ‘‘భారీ దెబ్బ’’..
- 2 నిమిషాల్లో 5 వేల మందిని చంపాలని ఇజ్రాయిల్ ప్లాన్..
- ఈ దాడులు మాకు ‘‘భారీ దెబ్బ’’..
- ఇజ్రాయిల్పై తప్పకుండా ప్రతీకారం ఉంటుంది..
- హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah: లెబనాన్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు. రెండు రోజుల క్రితం లెబనాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా కార్యకర్తలు, మద్దతుదారులు కమ్యూనికేషన్ కోసం వాడుతున్న పేజర్లు పెద్ద ఎత్తున పేలిపోయాయి. లెబనాన్ వ్యాప్తంగా 5000కి పైగా పేజర్లు పేలినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లలో 37 మంది చనిపోవడంతో పాటు 3000 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడులు ఇజ్రాయిల్ పనే అని, దీని వెనక మొసాద్ హస్తం ఉందని హిజ్బుల్లాతో పాటు దానికి మద్దతు ఇచ్చే ఇరాన్ కూడా ఆరోపించింది. మరోవైపు ఈ దాడులు తామే చేసినట్లు ఇజ్రాయిల్ ఎక్కడా చెప్పుకోలేదు.
Read Also: Namo Drone Didi Scheme: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
లెబనాన్ వ్యాప్తంగా మంగళవారం, బుధవారం జరిగిన దాడులు ఆ దేశ ప్రజల్లో భయాందోళన రేకెత్తించాయి. చివరకు ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ని అయినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మాట్లాడుతూ… ఇజ్రాయిల్పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడుల్ని ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్పై కఠినమైన ప్రతీకారం ఉంటుందని, న్యాయమైన శిక్షను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఈ దాడులు ఒక ‘‘ఊచకోత’’ అని యుద్ధ నేరమని లేదా యుద్ధ ప్రకటన కావచ్చని చెప్పాడు. ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5 వేల మందిని చంపాలన ప్లాన్ చేసిందని ఆరోపించారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరే వరకు ఇజ్రాయెల్పై హిజ్బుల్లా పోరాటాన్ని కొనసాగిస్తానని నస్రల్లా ప్రమాణం చేశాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!