China: చైనాలో కోవిడ్ కల్లోలం..ఏకంగా 80 శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్
Covid Situation in China: కరోనా మహమ్మారి పుట్టిన చైనా ఇప్పుడు ఆ వైరస్ తోనే అల్లాడుతోంది. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా చైనాలో కోవిడ్ 19 కేసులు నమోదు అవుతున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ధాటికి చైనా ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చైనాలో 80 శాతం మంది ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు అక్కడి ప్రభుత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రెండు మూడు నెలల్లో అతిపెద్ద కోవిడ్ 19 వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని అన్నారు.
Read Also: Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
చైనాలో లూనార్ న్యూ ఇయర్ సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. ప్రజలు మాస్ మూమెంట్ వల్ల మహమ్మారి వ్యాప్తి చెందుతుందని, ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్ వ్యాధిని విస్తరింపచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సమీప కాలంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని.. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జన్యు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇదిలా ఉంటే చైనీస్ న్యూ ఇయర్ వల్ల గ్రామాల్లో కూడా వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ సమయంలో కోవిడ్ రోగుల సంఖ్య గరిష్ట స్థాయిని దాటుతుందని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో ఒక్కసారిగా ఆ దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరిగింది. బీజీంగ్, షాంఘైలతో పాటు ఇతర ప్రధాన నగరాలు పట్టణాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోయాయి. శ్మశానాలు కోవిడ్ రోగుల మరణాలతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన నెలలో జనవరి 12 వరకు 60,000 మంది మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింతగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!