Missile Arrack: భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై క్షిపణి దాడి.. ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా నౌక వెళ్తున్న సమయంలో హౌతీలు దాడులు చేశారు. నౌక నుంచి వచ్చిన SOS కాల్కు భారత నౌకాదళం స్పందించింది. INS విశాఖపట్నం రెస్య్కూ ఆపరేషన్ కోసం మోహరించబడినట్లు నేవీ ఈ రోజు వెల్లడించింది. దాడి తర్వాత ఆయిల్ ట్యాంకర్ నౌకలో మంటలు చెలరేగాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం కార్గో షిప్కి సాయం చేస్తున్నట్లు నేవీ వెల్లడించింది. భారత నావికాదళం దృఢంగా ఉంది మరియు వ్యాపార నౌకలను రక్షించడానికి మరియు సముద్రంలో భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది” అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Read Also: CM YS Jagan: మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్కి మద్దతుగా నిలుస్తున్న హౌలీలు వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న వ్యాపార నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. జనవరి 18న, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారతీయ సిబ్బందితో కూడిన వ్యాపార నౌక డ్రోన్ దాడికి గురైంది. ఆ సమయంలో INS విశాఖపట్నం సాయం అందించింది. దీనికి ముందు 21 మంది భారతీయ సిబ్బందితో ఉన్న MV కెమ్ ప్లూటో డిసెంబర్ 23న భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది. అదే రోజున మరో వాణిజ్య నౌకపై కూడా ఇలాగే డ్రోన్ అటాక్ జరిగింది. ఈ షిప్లో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!