Missile Arrack: భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై క్షిపణి దాడి.. ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా నౌక వెళ్తున్న సమయంలో హౌతీలు దాడులు చేశారు. నౌక నుంచి వచ్చిన SOS కాల్కు భారత నౌకాదళం స్పందించింది. INS విశాఖపట్నం రెస్య్కూ ఆపరేషన్ కోసం మోహరించబడినట్లు నేవీ ఈ రోజు వెల్లడించింది. దాడి తర్వాత ఆయిల్ ట్యాంకర్ నౌకలో మంటలు చెలరేగాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం కార్గో షిప్కి సాయం చేస్తున్నట్లు నేవీ వెల్లడించింది. భారత నావికాదళం దృఢంగా ఉంది మరియు వ్యాపార నౌకలను రక్షించడానికి మరియు సముద్రంలో భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది” అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
Read Also: CM YS Jagan: మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్కి మద్దతుగా నిలుస్తున్న హౌలీలు వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న వ్యాపార నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. జనవరి 18న, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారతీయ సిబ్బందితో కూడిన వ్యాపార నౌక డ్రోన్ దాడికి గురైంది. ఆ సమయంలో INS విశాఖపట్నం సాయం అందించింది. దీనికి ముందు 21 మంది భారతీయ సిబ్బందితో ఉన్న MV కెమ్ ప్లూటో డిసెంబర్ 23న భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది. అదే రోజున మరో వాణిజ్య నౌకపై కూడా ఇలాగే డ్రోన్ అటాక్ జరిగింది. ఈ షిప్లో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!