Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 21 People Died After The Bus Fell From The Bridge

Bus accident :వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది మృతి

Published Date :October 4, 2023 , 11:37 am
By NTV WebDesk
Bus accident :వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Italy: ఊహించని రీతిలో బస్సు వంతెన పై నుండి పడి 21 మంది చనిపోయారు. ఈ దారుణ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వెనిస్ యొక్క చారిత్రాత్మక కేంద్రం నుండి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు తెలిపారు. బస్సు మీథేన్‌తో నడుస్తుంది. ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్ అస్వస్థకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు అదుపుతప్పి వంతెన పై నుండి కిందకి పడిపోయింది. ఈ క్రమంలో బస్సు విద్యుత్ లైన్లకు తగలడంతో మంటలు చెలరేగాయని అగ్నిపామక సిబ్బంది తెలిపారు.

Read also:Health Benefits: పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా..?

ఈ హృదయ విదారక ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. అలానే 20 మంది పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పైన స్పందించిన ఇటలీ ప్రధాని తన “ప్రగాఢ సంతాపాన్ని” వ్యక్తం చేశారు. వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా ఈ ఘటన పై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మృత దేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులు మరియు గాయపడిన వారిలో ఇటాలియన్లు మాత్రమే కాకుండా అనేక దేశాల ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పైన స్పందించిన మేయర్ లుయిగి బ్రుగ్నారో ఈ సాయంత్రం మా సంఘాన్ని ఒక విషాదం అలుముకుంది అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆయన ఘటన స్థలాన్ని”అపోకలిప్టిక్ దృశ్యం”గా అభివర్ణించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bus Accident
  • international news
  • Italy
  • Telugu International News

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions