Bus accident :వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది మృతి
Italy: ఊహించని రీతిలో బస్సు వంతెన పై నుండి పడి 21 మంది చనిపోయారు. ఈ దారుణ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వెనిస్ యొక్క చారిత్రాత్మక కేంద్రం నుండి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు తెలిపారు. బస్సు మీథేన్తో నడుస్తుంది. ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్ అస్వస్థకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు అదుపుతప్పి వంతెన పై నుండి కిందకి పడిపోయింది. ఈ క్రమంలో బస్సు విద్యుత్ లైన్లకు తగలడంతో మంటలు చెలరేగాయని అగ్నిపామక సిబ్బంది తెలిపారు.
Read also:Health Benefits: పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా..?
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ఈ హృదయ విదారక ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. అలానే 20 మంది పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పైన స్పందించిన ఇటలీ ప్రధాని తన “ప్రగాఢ సంతాపాన్ని” వ్యక్తం చేశారు. వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా ఈ ఘటన పై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మృత దేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులు మరియు గాయపడిన వారిలో ఇటాలియన్లు మాత్రమే కాకుండా అనేక దేశాల ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పైన స్పందించిన మేయర్ లుయిగి బ్రుగ్నారో ఈ సాయంత్రం మా సంఘాన్ని ఒక విషాదం అలుముకుంది అని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆయన ఘటన స్థలాన్ని”అపోకలిప్టిక్ దృశ్యం”గా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!