Bus accident :వంతెనపై నుంచి పడిన బస్సు.. 21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy: ఊహించని రీతిలో బస్సు వంతెన పై నుండి పడి 21 మంది చనిపోయారు. ఈ దారుణ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వెనిస్ యొక్క చారిత్రాత్మక కేంద్రం నుండి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు తెలిపారు. బస్సు మీథేన్తో నడుస్తుంది. ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్ అస్వస్థకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు అదుపుతప్పి వంతెన పై నుండి కిందకి పడిపోయింది. ఈ క్రమంలో బస్సు విద్యుత్ లైన్లకు తగలడంతో మంటలు చెలరేగాయని అగ్నిపామక సిబ్బంది తెలిపారు.
Read also:Health Benefits: పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా..?
Also Read
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ఈ హృదయ విదారక ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. అలానే 20 మంది పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పైన స్పందించిన ఇటలీ ప్రధాని తన “ప్రగాఢ సంతాపాన్ని” వ్యక్తం చేశారు. వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా ఈ ఘటన పై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మృత దేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులు మరియు గాయపడిన వారిలో ఇటాలియన్లు మాత్రమే కాకుండా అనేక దేశాల ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పైన స్పందించిన మేయర్ లుయిగి బ్రుగ్నారో ఈ సాయంత్రం మా సంఘాన్ని ఒక విషాదం అలుముకుంది అని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆయన ఘటన స్థలాన్ని”అపోకలిప్టిక్ దృశ్యం”గా అభివర్ణించారు.
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!