Israel Hamas: తొలి దశ కాల్పుల విరమణ.. గాజాలో ఇంకా ఎంతమంది ఇజ్రాయిల్ బందీలు ఉన్నారంటే..
- ఇజ్రాయిల్ హమాస్ మధ్య ముగుస్తున్న తొలి దశ ఒప్పందం..
- అక్టోబర్ 07 దాడిలో 251 మంది కిడ్నాప్ చేసిన హమాస్..
- ఇంకా ఉగ్ర చెరలో 62 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశ ముగింపుకు వస్తోంది. అయితే, ఈ దశలో చివరి షెడ్యూల్లో భాగంగా శనివారం ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. మొత్తం మీద ఈ దశలో 33 మంది ఇజ్రాయిలీలను హమాస్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు థాయ్లాండ్ బందీలు కూడా ఉన్నారు.
మరోవైపు, 2014లో నిర్భందించబడిని మరణించిన ఇజ్రాయిలీ సైనికుడి మృతదేహతో సహా 63 మంది బందీలను హమాస్ ఇప్పటి వరకు తమ చెరలోనే ఉంచుకుంది. ఉగ్రవాదులు అపహరించిన ఇజ్రాయిల్ మహిళ షిరి బియాస్ తప్పుడు మృతదేహాన్ని హమాస్ ఇచ్చిన తర్వాత, ఈ కాల్పుల విమరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు, ఆమె అవశేషాలను శనివారం తెల్లవారుజామున ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా మొదటి దశలో ఇప్పటివరకు ఇజ్రాయిల్ 2000 మంది ఖైదీలను విడుదల చేస్తోంది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
అక్టోబర్ 07, 2023న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి, 251 మంది ఇజ్రాయిలీలను కిడ్నాప్ చేశారు. 1200 మందిని హతమర్చారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్, గాజాపై యుద్ధం చేసింది. ఉగ్రవాదులతో సహా 48000 మంది పాలస్తీనియన్లు ఈ యుద్ధంలో మరణించారు. మొత్తం 251 మంది బందీల్లో ఇప్పటి వరకు హమాస్, 141 మందిని విడుదల చేసింది. ఇందులో నలుగురు మరణించారు.
ఇంకా 62 మంది బందీలు ఉన్నారు, వీరిలో 35 మంది చనిపోయినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. బందీలుగా ఉన్న సైనికుల సంఖ్య 13గా ఉంది. వీరిలో ఏడుగురు మరణించినట్లు తెలిపింది. ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న బందీల మృతదేహాల 40. రెస్క్యూ ఆపరేషన్లో 8 మందిని ఇజ్రాయిల్ సజీవంగా రక్షించింది. బందీల్లో ఇజ్రాయిల్ కాని వారిలో ఐదుగురు ఉన్నారు. వీరులో ముగ్గురు థాయ్, ఒకరు నేపాల్, ఒకరు టాంజానియాకు చెందిన వారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..