AP Crime: ఉద్యోగిని కిడ్నాప్.. ఆఫీసుకు వచ్చి బలవంతంగా కారులో ఎక్కించి..!
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళా ఉద్యోగి కిడ్నాప్..
- దేవీపట్నం మండలం శరభవరంలో ఘటన..
- ఆఫీసుకు వచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో.. సోయం శ్రీసౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా వాహనంలో సినీ ఫిక్కీలో ఆమెను ఎత్తుకెళ్లారు. అయితే ప్రేమ వ్యవహారంతో ఈ కిడ్నాప్ జరిగినట్లుగా తెలుస్తోంది. కిడ్నాపర్లలో ఒకరైన కశింకోట అనిల్ ప్రేమ వ్యాహారంతో సౌమ్యను బలవంతంగా తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. గతంలో వీరిద్దరూ పారిపోయిన సమయంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దేవీపట్నం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
Read Also: Wi-Fi Users Alert: వైఫై యూజర్స్కి అలర్ట్.. వీటి గురించి తెలుసా..!
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..