Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్..
- హెచ్చరిక జారీ చేసిన రైల్వే
- మహిళపై చర్యలు తీసుకున్న రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ రైల్వేలో ఓ సంఘటన ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే రైలులోని ఏసీ కోచ్ లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో మ్యాగీ తయారు చేసింది. ఆమె మ్యాగీ తయారు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో వైరల్ అవడంతో..రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.
Read Also:Heart Attack: తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసా..
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగించి మ్యాగీ నూడుల్స్ వండింది. ఆమె మ్యాగీ వండిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే.. రైలులో ఎలక్ట్రిక్ స్టవ్ లు.. వేరే ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడం నిషేదం. అయినప్పటికి ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో వండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇది సురక్షితం కాదని.. అగ్ని ప్రమాదాలకు కారణం అవుతుందని నెటిజన్లు మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే వీడియో వైరల్ అవడంతో రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులు ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులను రైళ్లలో తీసుకెళ్లకూడదని.. ఒక వేళ అలా తీసుకు వచ్చిన వారికి శిక్ష పడుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.
A woman cooked maggi and tea for 15 people using electric kettle inside a train.
This is a highly unsafe and use of such high power appliances is prohibited as it can cause fire.
Thank god woman is Marathi & not a Bihari, otherwise internet would've called it 1 Bihari, 100… pic.twitter.com/7IeSloUnEF
— Ankur Singh (@iAnkurSingh) November 21, 2025
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!