భర్తపై అనుమానం.. అతిదారుణంగా యువతి ప్రైవేట్ భాగంలో రాడ్ దింపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి పిలిచి ఆమె వద్దకు నలుగురు అబ్బాయిలను పంపి అత్యాచారానికి ఉసిగొల్పింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తించి మహిళ అన్న మాటకే మాయని మచ్చగా మారింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంకు చెందిన శ్రీకాంత్, గాయత్రి భార్యాభర్తలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి పరిసర ప్రాంతంలోని ఒక కాలనీలో నివాసముంటున్నారు.. పెళ్లైన దగ్గరనుంచి అన్యోన్యంగా ఉండే ఈ జంట అంటే కాలనీలో అందరికి మంచి పేరు ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఒక యువతి ఆ కాలనిలో అడుగుపెట్టింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఆమె.. శ్రీకాంత్ కు పరిచయమయ్యింది. అప్పుడప్పుడు రోడ్డు మీద వీరు మాట్లాడుకునేవారు. ఇక వీరిద్దరిని గాయత్రీ చూడడం, భర్తపై అనుమానం పెంచుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక దీంతో భర్తను తన వలలో వేసుకున్న యువతిపై గాయత్రీ కక్ష కట్టింది. ఎలాగైనా ఆమెను భర్త నుంచి వేరుచేయాలని ప్లాన్ వేసింది. ఇటీవలే ఆమెను ఎంతో ఆప్యాయంగా ఇంటికి రమ్మని పిలిచింది. గాయత్రీ ప్లాన్ తెలియని యువతి ఆప్యాయంగా పిలిచిందని ఆమెతో పాటు వెళ్ళింది. అంతే.. ఆ యువతి లోపలి రావడంతో గాయత్రీ.. ఆమె కాళ్ళు చేతులు కట్టి ఒక మూలాన పడేసింది. ఆమె దగ్గరకు నాలుగు యువకులను పంపి అత్యాచారం చేయించడానికి ప్రయత్నించింది. తన భర్తతోనే సంబంధం పెట్టుకుంటావా అని యువతి బట్టలు విప్పి ఆమె ప్రైవేట్ భాగంలో యువకుల చేత పదునైన ఆయుధాలతో, రాడ్ దింపి గాయాలు చేయించింది.. ఆ ఘటనను అంతా వీడియో తీసి.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేస్తానని బెదిరించి బయటికి గెంటేసింది. ఇక ఆ గాయాలతో యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి తో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని పోలీసులు తెలుపుతున్నారు.
Also Read
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!