Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కోసం భార్యను చంపేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే ఈ హత్య జరిగింది. భార్యను హత్య చేసిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Stampede: కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి..
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారం:
మధ్యప్రదేశ్ అశోక్నగర్లో దారుణం జరిగింది రైల్వే స్టేషన్లో భర్తతో వేచి చూస్తున్న మహిళపై ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి రాజస్థాన్ జైపూర్ వెళ్లాల్సిన ట్రైస్ మిస్ కావడంతో 30 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ముంగవోలి రైల్వే స్టేషల్లో ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
భర్తకు మద్యం తాగే అలవాటు ఉండటంతో అతను మద్యం కోసం స్టేషన్ బయటకు వెళ్లిన సమయంలో ట్రైన్ మిస్సైందని రైల్వే పోలీస్ అధికారి జెఎల్ అహిర్వార్ తెలిపారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు జంట వద్దకు వచ్చి టికెట్లు, ఇతర వివరాలను అడిగారు, గుర్తింపు కార్డులు చూపమని బెదిరిస్తూ మహిళ భర్తను కొట్టారు. నిందితుల్లో ఒకరు మహిళ భర్తను తీసుకెళ్లగా.. మరో వ్యక్తి సమీపంలోని పొదల్లోకి మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని నిందితులపై గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. వారి కొసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!