పిక్నిక్ కి వెళ్లిన రెండు కుటుంబాలు .. అర్ధరాత్రి వారి అరుపులతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కుటుంబం చూస్తూ ఉండగానే వారు మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాలలో పిక్నిక్ విషాదాన్ని నింపింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే.. దంతేవాడలోని కిరండోల్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)లో ప్రదీప్ దత్తా(50), సంజయ్ రాయ్(45) విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. సెలవు దొరికినప్పుడల్లా ఇరు కుటుంబాలు పిక్నిక్ కి వెళ్తూఉంటాయి. ఎప్పటిలానే ఆదివారం కూడా రెండు కుటుంబాలు బర్సూత్ సాత్ థార్లో పిక్నిక్ చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
భోజనాల తర్వాత పిల్లతో కలిసి ఇద్దరు నదిఒడ్డున ఆడుకుంటున్నారు. ఇంతలోనే మృత్యువు ఆలా రొప్పంలో వచ్చింది. ఆ పెద్ద అలకు ప్రదీప్ దత్తా, సంజయ్ రాయ్లు పట్టుతప్పి నీటిలో పడిపోయారు. కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే వారిద్దరూ నదిలో కొట్టుకుపోయారు. ఎవరైనా ఉంటే కాపాడాలని కుటుంబ సభ్యులు అరిచిన అరుపులు వృధా అయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వచ్చి 14 గంటల శ్రమించి మృతదేహాలను కనుగొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
తాజావార్తలు
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!