Human Sacrifice: ఛత్తీస్గఢ్ మూఢనమ్మకాలకు కేరాఫ్గా మారింది. ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ‘నరబలి’ వంటి ఆచారాలకు బలయ్యారు. తాజాగా రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నానమ్మని చంపేశాడు. ఇది నరబలి అని అధికారులు అనుమానిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.
Chhatisgarh: ఛత్తీస్గఢ్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్తో నక్సలైట్లు మళ్లీ తమ క్రియాశీలతను చాటుకున్నారు. నక్సలైట్లు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు ఐడీ పేలుళ్లు చేశారు.
ED Raids: కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ఛత్తీస్గఢ్లో దాడులు చేసి రూ.4.92 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు మహదేవ్ బ్యాటింగ్ యాప్ నుండి వచ్చినట్లు చెబుతున్నారు.
Congress Candidate List: కాంగ్రెస్ పార్టీ నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
దేశంలో ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అవుతున్నారు.. ప్రేమను కాదాన్నారనో.. లేదా అనుమానం తోనే విచక్షణా రహితంగా అమ్మాయిలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి.. నిన్న ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్గడ్లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్�
AICC Plenary : ఛత్తీస్ గఢ్లోని రాయపూర్లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
త్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా రేవాలిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోయిస్టులు. హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.