Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్లో పడి చిన్నారి మృతి..
- వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టిన తల్లి
- మంచం మీద ఆడుకుంటూ బకెట్ లో పడిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు.
Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. ముఖేష్ ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఆయుష్ ఇంట్లో తన మంచం మీద ఆడుకుంటున్నాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేసి, కొద్దిసేపు ఇంటి పనులు చేసిందని సమాచారం. ఆడుకుంటుండగా, పిల్లవాడు మంచం మీద నుండి జారి నేరుగా బకెట్లో పడిపోయాడు. దీంతో ఒళ్లంతా కాలి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
ఎటా జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటనలో, ఒకటిన్నర సంవత్సరాల ఆయుష్ వేడినీటి బకెట్లో పడి మరణించాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేస్తుండగా, బకెట్ను మంచం దగ్గర పెట్టింది. ఆ పిల్లవాడు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
కొత్వాలి దేహత్ SHO జితేంద్ర కుమార్ గౌతమ్ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. “తల్లి బట్టలు ఉతకడానికి వేడి నీటిని సిద్ధం చేసి మంచం దగ్గర ఉంచడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పిల్లవాడు ఆడుకుంటుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుటుంబం షాక్లో ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం లేకుండానే దహనం చేశారని వెల్లడించారు. చిన్న పిల్లల దగ్గర వేడినీరు, గ్యాస్ లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన వస్తువును ఉంచే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
एटा: गर्म पानी में गिरने से 3 वर्षीय मासूम आयुष की दर्दनाक मौत। घर पर ही इलेक्ट्रिक रोड से पानी गर्म किया गया था
बाल्टी में मुंह के बल गिरने से आयुष गंभीर रूप से जला।
कोतवाली देहात थाना क्षेत्र, गांव बिजोरी का मामला।@UPPolice @EtahNews #Etah #TragicNews #ChildAccident… pic.twitter.com/EkoeMayKZF— India News UP/UK (@IndiaNewsUP_UK) November 2, 2025
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!