Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్లో పడి చిన్నారి మృతి..
- వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టిన తల్లి
- మంచం మీద ఆడుకుంటూ బకెట్ లో పడిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు.
Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. ముఖేష్ ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఆయుష్ ఇంట్లో తన మంచం మీద ఆడుకుంటున్నాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేసి, కొద్దిసేపు ఇంటి పనులు చేసిందని సమాచారం. ఆడుకుంటుండగా, పిల్లవాడు మంచం మీద నుండి జారి నేరుగా బకెట్లో పడిపోయాడు. దీంతో ఒళ్లంతా కాలి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
ఎటా జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటనలో, ఒకటిన్నర సంవత్సరాల ఆయుష్ వేడినీటి బకెట్లో పడి మరణించాడు. అతని తల్లి లాండ్రీ కోసం నీటిని వేడి చేస్తుండగా, బకెట్ను మంచం దగ్గర పెట్టింది. ఆ పిల్లవాడు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్న ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
కొత్వాలి దేహత్ SHO జితేంద్ర కుమార్ గౌతమ్ ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. “తల్లి బట్టలు ఉతకడానికి వేడి నీటిని సిద్ధం చేసి మంచం దగ్గర ఉంచడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పిల్లవాడు ఆడుకుంటుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుటుంబం షాక్లో ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం లేకుండానే దహనం చేశారని వెల్లడించారు. చిన్న పిల్లల దగ్గర వేడినీరు, గ్యాస్ లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన వస్తువును ఉంచే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
एटा: गर्म पानी में गिरने से 3 वर्षीय मासूम आयुष की दर्दनाक मौत। घर पर ही इलेक्ट्रिक रोड से पानी गर्म किया गया था
बाल्टी में मुंह के बल गिरने से आयुष गंभीर रूप से जला।
कोतवाली देहात थाना क्षेत्र, गांव बिजोरी का मामला।@UPPolice @EtahNews #Etah #TragicNews #ChildAccident… pic.twitter.com/EkoeMayKZF— India News UP/UK (@IndiaNewsUP_UK) November 2, 2025
తాజావార్తలు
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!