Andhra Pradesh: చిత్తూరులో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
- చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం..
- చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి..
- వీ కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: వేసవి తాపానికి.. ఎండల తీవ్రతను తట్టుకోలేక.. నదులు, కుంటలు, బావుల్లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.. అయితే, సమయంలో అనుకోని ప్రమాదాలతో ఈ ఏడాది ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం నెలకొంది.. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.. దీంతో, శోకసంద్రంగా మారింది మోట్లపల్లి గ్రామం..
Read Also: CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీ కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురి యువకులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.. గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో నీరు లోతుగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు. ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించిన గట్టు పైనున్న సహచరులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.. అయితే, ఇద్దరు యువకులు అప్పటికే మృతిచెందగా.. ఓ యువకుడికి వీకోట ఆసుపత్రి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికి అతను మృతి చెందినట్లు ధృవీకరించారు.. ఈ ప్రమాదంలో కుషాల్.. నిఖిల్.. జగన్.. అనే యువకులు ముగ్గురు మృత్యువాత పడ్డారు.. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఉండటం గమనార్హం..
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?