Maharashtra: బ్లాక్మెయిల్ చేస్తూ.. మూడు నెలలుగా 18 ఏళ్ల యువతిపై అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ఎన్ని సంఘటను జరిగినా.. అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. ప్రేమ పేరులో మోసగించడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా కూడా అమ్మాయిల కళ్లు తెరుచుకోవడం లేదు. మోసగాళ్లు చెప్పే మాటలను నమ్మి నష్టపోతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని లాతూర్ లో జరిగింది. మాయమాటలు చెప్పి 18 ఏళ్ల యువతిని నమ్మించాడు. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: Devendra Fadnavis: జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా గుర్తించరు..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
వివరాల్లోకి వెళితే.. చదువుకునేందుకు లాతూర్ వచ్చిన 18 ఏళ్ల అమ్మాయి స్థానికంగా ఒక హాస్టల్ లో ఉంటోంది. అయితే అమ్మాయికి 19 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. బాధితురాలిలో స్నేహం నటిస్తూ.. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను లాడ్జిలోకి తీసుకెళ్లి అసభ్యకరమైన ఫోటోలను తీశారు. వీటిని చూపిస్తూ ఏప్రిల్ నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో సదురు మహిళ వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసినట్లు శివాజీ నగర్ పోలీసులు వెల్లడించారు. యువకుడి చిత్రహింసలతో విసిగిపోయిన యువతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం, ఆమె నమ్రతకు భంగం కలిగించడం) కింద కేసులు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?