Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..
- ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లి చూడగా షాక్..
- వృద్ధ దంపతులు.. వారి కుమార్తె అస్థిపంజరాలు లభ్యం..
- ఎలా మరణించారన్నది ఇప్పటికీ సస్పెన్స్..
- దర్యాప్తు చేసున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
Read Also: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
లోపల నుంచి లాక్ చేయబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాడా పోలీస్ స్టేషన్ అధికారి దత్తా కింద్రే తెలిపారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, డ్రాయింగ్ రూపంలో ఇద్దరు మహిళల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. బాత్రూంలో పురుషుడి అస్థిపంజరం కనిపించింది. ఈ అవశేషాలు 70 ఏళ్ల వృద్ధుడివి, అతని 65 ఏళ్ల భార్య మరియు 35 ఏళ్ల వారి కుమార్తెగా అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య, సమాచారాన్ని దాచడం మరియు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. వృద్ధ దంపతులు వారి వికలాంగురాలైన కుమార్తెతో అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. వీరి ఇద్దరు కుమారులు జిల్లాలోని వాసాయిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!