Kakinada Crime: ఇద్దరి అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్..
- కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దారుణం..
- ఇద్దని చంపి బావిలో పడవేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఇద్దరు మృతులు, నిందితుడు గంగాధర్ సమీప బంధువులు అవుతారు.. మృతులు ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్.. ఆ అప్పును తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.. ఆ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని.. అందుకే ఇద్దరని హత్య చేయాలని ప్రణాళిక రూపొందించాడు.. అందులో భాగంగా.. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరినీ పిలిచిన గంగాధర్.. వారికి ఫుల్ గా మద్యం పట్టించి.. ఆ తర్వాత చంపి.. మృతదేహాలను బావిలో పడవేశాడు..
Read Also: 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ లతో Redmi 15R 5G లాంచ్!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
మరో వైపు, అదే గ్రామానికి చెందిన సూరిబాబును కూడా చంపి సుద్ధ గడ్డ వాగులో పడేయాలని ముందుగానే ప్లాన్ చేశాడట గంగాధర్.. అతని వ్యవహారంతో అనుమానం వచ్చిన సూరిబాబు.. పారిపోయాడు.. సూరిబాబు దగ్గర కూడా అప్పు తీసుకున్న గంగాధర్.. అతడికి అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో.. మర్డర్ ప్లాన్ చేశాడట.. కానీ, సూరిబాబు తప్పించుకున్నాడు.. ఇక, ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. అప్పు డబ్బులు ఎగ్గొట్టడం కోసమే.. సూరిబాబు, శ్రీనును గంగాధర్ హత్య చేసినట్టు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు.. తాడిపర్తి గ్రామానికి చెందిన మృతులు రంపం శ్రీను(48), తోలాటం సూరిబాబు (34) గా గుర్తించారు.. ఈ కేసులో రంపం గంగాధర అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టడంలో ఈ కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!