Road Accident: ఖానాపూర్ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని గుగులోతు సీతమ్మ(32),జాట్టోతు బిచ్య(45),గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)లుగా గుర్తించారు పోలీసులు. మృతులు అందరూ పర్ష తండా కి చెందిన వారే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరో ప్రమాదంలో…
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లింగాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది వరి గడ్డితో ఉన్న ట్రాక్టర్. దీంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. మృతుడు తుంగపిండి కనకయ్య (38) గా గుర్తించారు. బావిలో నుండి ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!