Road Accident: ఖానాపూర్ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని గుగులోతు సీతమ్మ(32),జాట్టోతు బిచ్య(45),గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)లుగా గుర్తించారు పోలీసులు. మృతులు అందరూ పర్ష తండా కి చెందిన వారే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరో ప్రమాదంలో…
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లింగాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది వరి గడ్డితో ఉన్న ట్రాక్టర్. దీంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. మృతుడు తుంగపిండి కనకయ్య (38) గా గుర్తించారు. బావిలో నుండి ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం