Crime : నదీమ్ హత్య కేసును చేదించిన పటాన్ చెరు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకి వెళ్లిన నదీమ్ తాహెర్ ఎంతకి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కాల్ తియ్యలేదు. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీకున సంగారెడ్డి జిల్లా లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహం నదీమ్ తాహెర్ గా స్పష్టం చేసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నదీమ్ తండ్రి అబ్దుల్ ఖయ్యూమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా తాజాగా ఈ కేసుని చేధించిన పటాన్ చెరు పోలీసులు ప్రెస్ మీట్ లో హత్యకుగల కారణాలను వెల్లడించారు.
Read also:Crime: రోడ్డు పై రెచ్చిపోయిన బాబులు.. భయంతో పరులుగు తీసిన స్థానికులు
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పోలీసుల సమాచారం ప్రకారం.. నదీమ్ చార్మినార్ మొఘల్ పురకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. దీనితో నదీమ్ పైన కక్ష పెంచుకున్న ఆమె భర్త షహబాజ్ నవాజ్.. నదీమ్ భైంసా నుంచి టోలిచౌకి వచ్చాడని తెలుసుకున్నాడు. అనంతరం మాట్లాడుకుందాం రమ్మని నదీమ్ ను పిలిచాడు. పథకం ప్రకారం నదీమ్ ను రప్పించిన షహబాజ్ నవాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది అని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం షహబాజ్ నవాజ్ ను అతనికి సంహరించిన షబ్బీర్ అహ్మద్, అజాజ్ అలీను అరెస్ట్ చేయగా మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!